జార్ఖండ్లో రైలు హైజాక్
రాంచీ: జార్ఖండ్లోని మరోసారి మావోయిస్టులు పంజా విసిరారు. లతేహార్ జిల్లాలో హెహెగడ రైల్వేస్టేషన్ నుంచి ఓ ప్యాసింజర్ రైలును మావోయిస్టులు హైజాక్ చేశారు. అందులో మొత్తం 800 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో మొత్తం 100 మంది నక్సలైట్లు పాల్గొన్నారు. ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు ఇచ్చిన పిలుపును ప్రజలు పట్టించుకోకపోవడంతో ఈ చర్యలు పాల్పడ్డారు. బీహార్, జార్ఖండ్లో ఎన్నికలను బహిష్కరించాలని నక్సలైట్లు డిమాండ్ చేస్తున్నారు. రేపు జార్ఖండ్ లో రెండో దశ పోలింగ్ జరుగనుంది.
హెహె గడ స్టేషన్ లో రైలు ఆగి ఉండగా మావోయిస్టులు ఇంజిన్ డ్రైవర్లను బెదిరించి రైలును అధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడా ఆగకుండా నిదానంగా వెళ్ళవలసిందిగా తీవ్రవాదులు డ్రైవర్లను ఆదేశించినట్టు తెలుస్తోంది.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications