తాడిపత్రిలో కనిపిస్తే కాల్చివేత
అనంతపురం: తాడిపత్రిలో శుక్రవారం ఉదయం నుంచి తెలుగుదేశం, కాంగ్రెస్ వర్గాల పరస్పర దాడులతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఇరు పార్టీలవారు ఇళ్లపై, కార్యాలయాలపై పరస్పర దాడులకు దిగటంతో పోలీసులు పట్టణంలో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని డిఐజీ హెచ్చరికలు జారీ చేశారు.
ఎన్నికలు జరిగిన మర్నాడే తాడిపత్రిలో రాజకీయపార్టీలు తీవ్ర దౌర్జన్యాలకు పాల్పడటాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. దీనిపై తక్షణం తమకు నివేదిక పంపాలని ఎస్పీని ఎన్నికల ప్రధానాధికారి ఆదేశించారు. దీనిపై పరిశీలన జరిపి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications