60 చోట్ల రీపోలింగ్: ఐవీ సుబ్బారావు
హైదరాబాద్: రాష్ట్రంలో మలివిడత ఎన్నికల్లోఅవకతవకలు చోటుచేసుకున్న 60 పోలింగ్కేంద్రాల్లో రేపు రీపోలింగ్ జరుగుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఐవీ సుబ్బారావు తెలిపారు. వాటి వివరాలను ఆయన వెల్లడించారు. అనంతపురం జిల్లాలో 13, చిత్తూరు, తూ.గో, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్క కేంద్రంలో, ప్రకాశం జిల్లాలో 9 కేంద్రాల్లో, గుంటూరులో 2 కేంద్రాల్లో, ప.గో జిల్లాలో 3 కేంద్రాల్లో, కడపలో 21 కేంద్రాల్లో, కర్నూలు జిల్లాలో 8 కేంద్రాల్లో రీపోలింగ్ జరుగుతుందని సుబ్బారావు తెలిపారు.
More From
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!!












Click it and Unblock the Notifications