వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్, లెఫ్ట్ దోస్తీ అసాధ్యం: ప్రణబ్

By Staff
|
Google Oneindia TeluguNews

Pranab Mukherjee
న్యూఢిల్లీ: ఈ సమయంలో వామపక్షాలు, కాంగ్రెసు దగ్గర కావడం కష్టమేనని విదేశీ వ్యవహారాల మంత్రి, కాంగ్రెసు సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఈ సమయంలో మాత్రం ఈ రెండు పక్షాలు ఒక్కటి కావడం సాధ్యం కాదని, భవిష్యత్తులో ఏమవుతుందో ఇప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఏమవుతుందో చెప్పడానికి రాజకీయ నాయకులు జ్యోతిష్కులు కారని ఆయన ఒక టీవీ చానెల్ తో అన్నారు.

వామపక్షాలు, కాంగ్రెసు ఒక్కటవుతాయని శరద్ పవార్ చెప్పిన మాటలు నమ్మడానికి కారణాలు కనిపించడం లేదని, వామపక్షాల మద్దతు అనివార్యమని నమ్ముతున్నారు కాబట్టి పవార్ అలా అని వుండవచ్చునని ఆయన అన్నారు. పవార్ దాన్ని సాధించగనని పవార్ నమ్ముతున్నారని, అది పవార్ నిబద్ధత అని, పవార్ అభిప్రాయాలతో తాను ఏకీభవించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X