వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రకాష్ రెడ్డికి బెయిలు నిరాకరణ
బెంగుళూరు: అనంతపురం జిల్లా రాప్తాడు కాంగ్రెస్ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి కోర్టు బెయిలు నిరాకరించింది. కృష్ణమూర్తి అనే వ్యక్తి మృతి కేసులో కర్ణాటక పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.దీంతో ఆయన బెయిలుకోసం దరఖాస్తు చేశారు. మంగళవారం ఆ కేసును విచారించిన కోర్టు ఆయనకు బెయిలు నిరాకరించింది. ఆయనపై ఉన్న కేసు విచారణను రేపటికి వాయిదా వేశారు.
Comments
Story first published: Tuesday, April 28, 2009, 15:52 [IST]