పవన్ కళ్యాణ్ కు హైకోర్టు ఊరట

పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేవిగా ఉన్నాయంటూ న్యాయవాది, మహబూబ్నగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డి.కిరణ్ కుమార్ కోర్టుకు ఫిర్యాదు చేశారు. దీనిని స్వీకరించిన మేజిస్ట్రేట్ సమన్లు జారీ చేశారు. ఈ కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో పవన్ కల్యాణ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ జి.భవానీప్రసాద్ విచారణ చేపట్టారు. ఫిర్యాది కిరణ్ కుమార్ కు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను నిలిపివేస్తూ జస్టిస్ భవానీ ప్రసాద్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
More From
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ..












Click it and Unblock the Notifications