పవన్ కళ్యాణ్ కు హైకోర్టు ఊరట

పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేవిగా ఉన్నాయంటూ న్యాయవాది, మహబూబ్నగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డి.కిరణ్ కుమార్ కోర్టుకు ఫిర్యాదు చేశారు. దీనిని స్వీకరించిన మేజిస్ట్రేట్ సమన్లు జారీ చేశారు. ఈ కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో పవన్ కల్యాణ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ జి.భవానీప్రసాద్ విచారణ చేపట్టారు. ఫిర్యాది కిరణ్ కుమార్ కు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను నిలిపివేస్తూ జస్టిస్ భవానీ ప్రసాద్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
More From
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!!












Click it and Unblock the Notifications