ఇస్లాం సంస్ధకు థాకరే 'శాల్యూట్'
ముంబై: హైందవ ధర్మ సిద్ధాంత వాది, శివసేన అధినేత బాల్థాకరే ఓ ఇస్లాం ఆద్యాత్మిక సంస్థకు శాల్యూట్ చేశారు. ముంబై పేలుళ్ళలో పట్టుబడిన ఉగ్రవాది కసబ్ తరపున వాదిస్తున్న లాయర్ ఖాజ్మీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ జింఖానా అనే ఆద్యాత్మిక సంస్థ తీసుకున్న నిర్ణయాన్ని బాల్థాకరే స్వాగతించారు. దేశంలోని మత సామరస్యానికి ఇస్లాం పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయం ఆదర్శంగా నిలుస్తుందని బాల్థాకరే 'సామ్నా' పత్రికకు రాసిన ఎడిటోరియల్ కథనంలో పేర్కొన్నారు.
ముస్లీంలందరూ ఇదేవిధంగా వ్యవహరిస్తే దేశంలో హింసకు తావుండదని ఆయన అభిప్రాయపడ్డారు. కసబ్ ఒక క్రూరమృగమని, దేశం నడిబొడ్డున వందలాది ప్రాణాలను బలిగొన్న అతన్ని సమాజం వెలివేయాలని తెలిపారు. ఇలాంటి హింసావాదానికి చట్టం రక్షణ కల్పిస్తే హిందువులతో పాటు ముస్లీములకు కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండవని ఎడిటోరియల్ కథనంలో థాకరే వివరించారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications