కలెక్టర్ ను వివరాలు అడిగిన చిరు
హైదరాబాద్ : నగరంలోని భోలక్పూర్ కలుషిత నీటి సరఫరాలపై ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి కలెక్టర్ నవీన్ మిట్టల్ తోను, జలమండలి జలమండలి ఉన్నతాధికారులతోను బుధవారం ఫోన్లో మాట్లాడారు. బాధితుల ఆరోగ్యస్థితి, ప్రభుత్వసాయంపై కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. బాధితులు చికిత్స పొందుతున్న ఆసుపత్రుల వద్ద సాయం అందించేందుకు పార్టీ కార్యకర్తలు సిద్దంగా ఉండాలని ఆయన కోరారు. అనంతరం విశాఖ మన్యంలో విషజ్వరాల బారినపడ్డ ఆదీవాసీలను పరామర్శించేందుకు విశాఖకు బయలుదేరారు.
నిన్న భోలక్ పూర్ బాధితులను వివిధ ఆస్పత్రులకు వెళ్ళి చిరంజీవి పరామర్శించి వచ్చారు. నేడు కలెక్టర్ తో ఆయన ఫోన్ లో మాట్లాడం ఎన్నికల్లో విజయంపై దీమాతో ఉన్నారనడానికి నిదర్శనమని ప్రరాప వర్గాలు చెన్నాయి.
More From
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్












Click it and Unblock the Notifications