లారీ బోల్తాపడి 12 మంది మృతి
విశాఖపట్టణం: విశాఖపట్టణం జిల్లా ఎస్.రాయవరం మండలం అడ్డరోడ్డు వద్ద బుధవారం తెల్లవారుజాము 4.30 గంటలకు లారీ బోల్తా పడిన సంఘటనలో 12 మంది మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. వీరంతా శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం పెనుబర్తి, గోకర్ల గ్రామాలకు చెందిన వలస కూలీలు. కొవ్వూరు నుంచి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతి చెందిన వారిలో ఎనిమిది మంది పెద్దలు, నలుగురు పిల్లలు ఉన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి శ్రీకాకుళం అద్దాల లోడుతో వెళుతున్న లారీ ఈరోజు ఉదయం 5-30 గంటల ప్రాంతంలో అడ్డు రోడ్డు వద్ద లోయలోకి బోల్తా పడింది. మృతుల్లో 5గురు పిల్లలు, ముగ్గురు మహిళలు, నలుగురు పెద్దలు ఉన్నారు. మృతులంతా శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం, గోకర్లపల్లికి చెందిన వలసకూలీలుగా పోలీసులు పేర్కొన్నారు. ఘటనలో గాయపడిన వారిని నక్కపల్లి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.లారీలో మొత్తం 16 మంది ఉన్నట్లు తెలియవచ్చింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం బట్టి తెలియవచ్చింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications