మైక్రోసాఫ్ట్లో 5,000 మందికి ఉద్వాసన
సీటెల్: సాఫ్ట్వేర్ ఉత్పత్తుల రంగంలో అగ్రగామి సంస్థ మైక్రోసాఫ్ట్ మరో 5,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఇప్పటికే 1,400 మంది ఉద్యోగులను ప్యాకేజీ విధానంతో ఏడాదిన్నర పాటు పక్కనపెట్టిన మైక్రోసాఫ్ట్ ఉన్నట్లుండి మరో 5,000 మందిపై ఇదే సూత్రాన్ని ప్రయోగించింది. తొలగించిన ఉద్యోగులకు కొంత మొత్తం చేతిలో పెట్టి వారికి విధులకు రానవసరం లేదని పింక్స్లిప్లను జారీ చేసింది. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో వివిధ దేశాలకు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మైక్రోసాఫ్ట్ వచ్చే రెండేళ్ళలో మూడువేల ఉద్యోగాలు క్రియేట్ చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications