యాదగిరిగుట్ట ఉత్సవాలు ప్రారంభం
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీ నృసింహుని జయంత్యుత్సవాలు వైభవంగా బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ఈనెల 8వ తేదీవరకు జరుగుతాయని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఇ శ్రీనివాస రావు తెలిపారు. ఈ ఉత్సవాలకు హజరయ్యే భక్తుల సౌకర్యం కోసం చలువ పందిళ్ళు ఏర్పాటు చేసి, క్యూలైన్లలో మంచినీటి సదుపాయంకల్పిస్తున్నట్లు తెలిపారు. మూడు రోజుల పాటు భక్తులందరికీ అన్నదానం, ఉచిత ప్రసాద వితరణ జరుగుతుందని వివరించారు. నేటి నుంచి 8వ తేదీ వరకు ప్రతి రోజు సాయంత్రం కొండపై సరస్వతి కళామందిరంలో ధార్మిక, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసామన్నారు.
More From
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications