తమిళ ఆగ్రహం: సోనియా వెనుకంజ
చెన్నై : తమిళనాడు, పుదుచ్చేరిల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తలపెట్టిన ఎన్నికల ర్యాలీలు రద్దయినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈలం అనుకూల సంస్థలు సోనియా రాకకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తామని ప్రకటించిన దృష్ట్యా భద్రతాకారణలతో ర్యాలీలను రద్దు చేసినట్టు తెలియవచ్చింది. మే 13న తమిళనాడు, పుదుచ్చేరిల్లో పోలింగ్ జరగనుంది. మేధావులు, విద్యావంతులు, సినిమా దర్శకుల సంఘాలు కూడా కాంగ్రెస్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
More From
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications