నేనెందుకు ప్రధాని కాలేను: మాయా
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆమె ఆగ్రాలో ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ మన్మోహన్సింగ్ ప్రధానమంత్రి కాగలిగినప్పుడు నేనెందుకు కాలేను అని ప్రశ్నించారు. దేశంలో అతి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాను... విద్యావంతురాలైన దళిత మహిళను, యూపీలాంటి పెద్ద రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నప్పుడు దేశాన్ని కూడా పాలించే సత్తా తనకు ఉందని మాయావతి అన్నారు. కాంగ్రెస్, బిజెపిలు అనామకులను ప్రధాని అభ్యర్ధులుగా ప్రకటిస్తున్నప్పుడు తాను ఎందుకు ప్రధాని అభ్యర్ధిగా రంగంలో ఉండకూడదని ఆమె ప్రశ్నించారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications