అబ్బే, బొత్సతో మాట్లాడలేదే: చిరు
విశాఖపట్నం: తాను కాంగ్రెస్ సీనియర్ నేత బొత్సా సత్యనారాయణతో మాట్లాడలేదని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అన్నారు. ఈ విషయంపై మీడియాలో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. కింగ్ఫిషర్ విమానంలో బొత్స, ఇండియన్ ఎయిర్లైన్స్ విమానంలో నేను వెళ్లాం, అలాంటిది ఎలా మాట్లాడుకుంటామని ఆయన ప్రశ్నించారు. దీనిపై మీడియా మరీ ఎక్కువ చేసి చూపిస్తొందని రుసరుసలాడారు.
నిన్న వైజాగ్ విమానాశ్రయం వీఐపి లాంజ్ లో బొత్స, చిరంజీవి కొన్ని నిముషాల సేపు మాట్లాడుకున్న మాట వాస్తవమని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. తాను వెళ్ళాల్సిన విమానం మిస్ కావడంతో లాంజ్ లో చిరుతో ముచ్చటించిన మాట వాస్తవమని బొత్స అన్నారు. బొచ్చతో మాట్లాడాను కానీ రాజకీయాల ప్రస్తావన రాలేదని నిన్న అన్న చిరంజీవి అసలు ఆయనతో ఏమీ మాట్లాడలేదని నేడు చెప్పడం గమనార్హం.
More From
-
"సీఎం" ఫోటో చిన్నగా వేస్తారా.. నిప్పులు చెరిగిన పిఠాపురం వర్మ !! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications