మలక్ పేటలో 10 మందికి అస్వస్ధత
హైదరాబాద్: భోలక్ పూర్ ఘటన మరవక ముందే రాజధానిలో మరిన్ని ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్: భోలక్ పూర్ తరహాలోనే మలక్ పేట్లోని ఓల్డ్ దోభీగల్లీలో కలుషిత నీటిని తాగి దాదాపు 40 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో చేర్పించారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మంచి నీటి కుళాయిలో మురుగు నీరు వస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే అధికారులు రంగంలోకి దిగి తగిన చర్యలు తీసుకొంటున్నారు. మరోవైపు మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ మండలం దేవునిపల్లిలో కలుషిత నీటిని తాగి నలుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
More From
-
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే?












Click it and Unblock the Notifications