కెసిఆర్ కు బిజెపి నేతల ఫోన్

కాగా, తాము కాంగ్రెసు పార్టీకి మద్దతిచ్చే ప్రసక్తే లేదని తెరాస నాయకుడు వినోద్ కుమార్ స్పష్టం చేశారు. మహాకూటమితో పొత్తు రాష్ట్రానికే పరిమితమని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కేంద్రంలో తాము ఏ పార్టీతోనైనా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, అయితే తెలంగాణ రాష్ట్రం ఇచ్చే పార్టీని తాము కేంద్రంలో బలపరుస్తామని ఆయన చెప్పారు. అయితే ఏ నిర్ణయమైనా ఈ నెల 16వ తేదీన ఫలితాలు వెలువడిన తర్వాత పార్టీల బలాబలాలను బట్టి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.
More From
-
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
3,000 పెన్షన్, ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లు.. కేరళలో బీజేపీ మేనిఫెస్టో ఇదే.. -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications