"లక్షగళ సంకీర్తనార్చన"నేడే
సికింద్రాబాద్: ఈ (ఆదివారం)సాయంత్రం పరేడ్గ్రౌండ్స్ లక్షగళ సంకీర్తనార్చనతో గోవింద నామస్మరణతో మార్మోగనుంది. అన్నమాచార్య 601వ జయంతిని పురష్కరించుకుని టీటీడీ, రాష్ట్ర సాంస్కృతిక శాఖ, సిలికానాంధ్రల ఆధ్వర్యంలో ఈ "లక్ష గళ సంకీర్తనార్చన"కు సిద్ధం చేశారు. గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ గళ సారథ్యంలో సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ సంకీర్తనార్చనలో మొత్తం ఏడు కీర్తనలను అలపిస్తారు. ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లాల వారీగా బ్లాకులను ఏర్పాటు చేశారు. ఒక్కోక్క బ్లాకులో కనీసం 2500 మంది కూర్చునేందుకు వీలు ఉంటుంది. పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా సికింద్రాబాద్ పీజీ కాలేజి, జింఖానాగ్రౌండ్, మహబూబియా కాలేజి, రూప్ ఫాండ్స్లలో పార్కింగ్ ఏర్పాటు చేశారు.
More From
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications