నీటి బాధితులు 151 మంది డిశ్చార్జ్
హైదరాబాద్: కలుషిత నీటి వల్ల గత వారం నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 151 మంది భోలక్పూర్ వాసులు డిశ్చార్జ్ అయ్యారు. వీరి ఆరోగ్యం మెరుగుకావడంతో డిశ్చార్జ్ చేసినట్లు డాక్టర్లు వెల్లడించారు. మరో 18 మందిని త్వరలో డిశ్చార్జ్ చేస్తామని వారు తెలిపారు. ఈ నెల ఆరో తేదీ నుంచి ఆస్పత్రిలో ఎలాంటి కలరా వ్యాధి కేసులు నమోదు కాలేదని వారు స్పష్టం చేశారు.
More From
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్












Click it and Unblock the Notifications