వాటర్ వర్క్స్ అధికార్ల సస్పెన్షన్
హైదరాబాద్: భోలక్పూర్ కలుషిత నీటి సంఘటనపై ఐఏఎస్ అధికారిణి నీతూ ప్రసాద్ నివేదిక ఆధారంగా సర్కారు ఇద్దరు జల మండలి (వాటర్ వర్క్స్) అధికారులను సస్పెండ్ చేసింది. జలమండలి జనరల్ మేనేజర్ (జీఎం) ప్రవీణ్కుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్ (డీజీఎం) రాజశేఖరరెడ్డిలు సస్పెండ్ కాగా చీఫ్ జనరల్ మేనేజర్ పి.మనోహర్ బాబును బదిలీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ ఆదేశించారని ఆయన కార్యాలయం శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపింది.
More From
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications