చిరు మావైపు రావచ్చు: శరద్
న్యూఢిల్లీ: ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి తమ కూటమిలో చేరగలదని ఆశిస్తున్నట్లు జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయె) కన్వీనర్ శరద్ యాదవ్ అన్నారు. చిరంజీవితో పాటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా తమతో రాగలరని అనుకుంటున్నట్లు ఆయన ఒక తెలుగు టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లోని పార్టీల మద్దతుతో కేంద్రంలో ఎన్డీయె ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన అన్నారు.
చంద్రబాబు తమకు పాత మిత్రుడేనని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తమతో చేరడమే కాకుండా కొంత మంది కొత్త మిత్రులను తేవడానికి ప్రయత్నిస్తోందని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీలు కేంద్రంలో ఎన్డీయెకు మద్దతు తెలుపగలవని ఆశిస్తున్నట్లు బిజెపి సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్యనాయుడు చెప్పారు.
More From
-
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ!












Click it and Unblock the Notifications