కారు ప్రమాదంలో కమిషనర్ మృతి
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ పుత్తూరు కృష్ణయ్య మృతి చెందారు. కృష్ణయ్య తన ఇద్దరు పిల్లలను ఎంసెట్ పరీక్ష రాయించేందుకు తిరుపతి నుంచి గుంటూరు వెళ్తున్నారు. ప్రకాశం జిల్లా పంగులూరు మండలం వెంకటాపురం సమీపంలో కారు అదుపుతప్పి పక్కనే ఉన్న సాగర్ కాల్వలో పడిపోయింది. ఈ ఘటనలో కృష్ణయ్య అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన పిల్లలు ఇద్దరూ తీవ్రంగా గాయపడటంతో గుంటూరు ఆసుపత్రికి తరలించారు.
More From
-
తిరుమల క్యూలైన్ లల్లో కఠిన నిబంధన -
తిరుపతికి వెళ్లే ఈ ప్రధాన రైళ్లల్లో కీలక మార్పులు, ఇక నుంచి..!! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం












Click it and Unblock the Notifications