కారు ప్రమాదంలో కమిషనర్ మృతి
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ పుత్తూరు కృష్ణయ్య మృతి చెందారు. కృష్ణయ్య తన ఇద్దరు పిల్లలను ఎంసెట్ పరీక్ష రాయించేందుకు తిరుపతి నుంచి గుంటూరు వెళ్తున్నారు. ప్రకాశం జిల్లా పంగులూరు మండలం వెంకటాపురం సమీపంలో కారు అదుపుతప్పి పక్కనే ఉన్న సాగర్ కాల్వలో పడిపోయింది. ఈ ఘటనలో కృష్ణయ్య అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన పిల్లలు ఇద్దరూ తీవ్రంగా గాయపడటంతో గుంటూరు ఆసుపత్రికి తరలించారు.
More From
-
తిరుమలలో విశేషం: గోవిందుడి నామస్మరణ మధ్య.. !! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications