వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆటోలో ఇద్దరు సజీవ దహనం
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఓ సీఎన్ జీ ఆటోలో అకస్మాత్తుగా మంటలు రేగటంతో ఇద్దరు సజీవ దహనమయ్యారు. ఆటోకు నిప్పటుకోవటంతో ఈ దుర్ఘటన సంభవించింది. అందులోని ఇద్దరు వ్యక్తులు సజీవంగా దహనమయ్యారు. ఆటోకు మంటలు అంటుకోవడానికి కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. ఈ ఘటనలో ఉగ్రవాదుల పాత్ర ఏమైనా ఉందా అనే కోణం నుంచి కూడా పోలీసులు ఆలోచన చేస్తున్నారు.
Comments
Story first published: Thursday, May 14, 2009, 9:52 [IST]