వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆటోలో ఇద్దరు సజీవ దహనం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఓ సీఎన్‌ జీ ఆటోలో అకస్మాత్తుగా మంటలు రేగటంతో ఇద్దరు సజీవ దహనమయ్యారు. ఆటోకు నిప్పటుకోవటంతో ఈ దుర్ఘటన సంభవించింది. అందులోని ఇద్దరు వ్యక్తులు సజీవంగా దహనమయ్యారు. ఆటోకు మంటలు అంటుకోవడానికి కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. ఈ ఘటనలో ఉగ్రవాదుల పాత్ర ఏమైనా ఉందా అనే కోణం నుంచి కూడా పోలీసులు ఆలోచన చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X