వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎన్డీయెను అడ్డుకుంటాం: కారత్
తృతీయ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెసు మద్దతును వామపక్షాలు కోరుతాయని, కాంగ్రెసు అందుకు సిద్ధపడకపోతే యుపిఎ ప్రభుత్వానికి వామపక్షాలు బయటి నుంచి మద్దతిస్తాయని భావిస్తున్నారు. సిపిఎం సమావేశాలు ఈ నెల 16 నుంచి 17వ తేదీ వరకు వరసగా జరగనున్నాయి. తృతీయ కూటమి సమావేశం ఈ నెల 18వ తేదీన జరుగుతుంది.
Story first published: Thursday, May 14, 2009, 10:30 [IST]