డబ్బుతోనే గెలిచారు:హరికృష్ణ
హైదరాబాద్: గత నెలలో జరిగిన ఎన్నికల్లో ధన ప్రభావం అధికంగా ఉండటం వల్లే తెలుగుదేశం ఓడిపోయిందని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు,ఎంపీ నందమూరి హరికృష్ణ అన్నారు.ఎన్నికల పక్రియ ప్రారంభానికి ముందు నుంచి టీడీపి కేంద్ర కార్యాలయం ఎన్ టీ ఆర్ భవన్ కు దూరంగా ఉంటున్న హరికృష్ణ పార్టీ ఓడిన వెంటనే వచ్చారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.అభివృధ్దికి ఓటు వేస్తారని అయితే ఈ ఎన్నికల్లో ధన ప్రబావం అధికంగా ఉందన్నారు. పార్టీ ఓటమికి గల కారణాలను తాము విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.శత్రువును తక్కువగా అంచనా వేయకూడదన్నారు.పార్టీ పరంగా,తమ పరంగా ఎన్నికల పక్రియకు సంబంధించి ఎలాంటి తప్పులు చేయలేదన్నారు.హరికృష్ణ తో పాటు బాలకృష్ణ పార్టీ అధినేత చంద్రబాబు తో భేటీ అయ్యారు.పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషించారు.
More From
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications