'చెప్పు తినే కుక్క'-అల్లు పై పరకాల
హైదరబాద్: ప్రజారాజ్యం పార్టీపై, చిరంజీవిపై మరోసారి పరకాల ప్రభాకర్ మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం సోమాజీగూడ ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ.... పీఆర్పీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు చిరంజీవి చరిస్మాతో గెలవలేదని వారి కృషితోనూ...స్థానిక అంశాల ప్రభావంతోనే గెలిచారని అన్నారు. పీఆర్పీ టికెట్పై గెలిచిన వారు ప్రజలు తమకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్టహ్రితానికి కృషి చేయాలని సూచించారు. "చెప్పుతినే కుక్క చెరకు తీపి ఎరుగునా" అన్న మహాకవి వేమన వాక్కు ప్రజారాజ్యం ఓనర్కు సరిపోతుందని ఎద్దేవా చేశారు. అల్లు అరవింద్ ను ప్రజారాజ్యం ఓనర్ గా పరకాల చాలా కాలంగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.
More From
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications