వెయ్యిలోపు ఓట్లతో గెలిచింది వీరే
హైదరాబాద్: బహుముఖ పోటీల కారణంగా ఓట్లు బాగా చీలిపోయి 20 మంది అభ్యర్ధులు వెయ్యిలోపు స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. వారి వివరాలు... పీఆర్పీకి చెందిన ఎస్ కృష్ణారెడ్డి(నెల్లూరు సిటీ) 90 ఓట్లు, వై రవి(వైజాగ్ ఈస్ట్)190, టీడీపీకి చెందిన వేణుగోపాలాచారి(ముధోల్) 183, జైపాల్యాదవ్(కల్వకుర్తి)597, ఎస్ సోమా(ఆరకు)618, జే వెంకటరమణ(కైకలూరు) 974, బ్రహ్మయ్య(అవనిగడ్డ) 417, మీనాక్షినాయుడు(ఆదోని)256, పీ కేశవ్(ఉరవకొండ)242, కాంగ్రెస్కు చెందిన పొన్నాల లక్ష్మయ్య(జనగాం) 236, కాంతారావు(పినపాక)349, అప్పలనాయుడు(నెల్లిమర)597, డీ శ్రీనివాస్(వైజాగ్సౌత్) 341, బీ బాలరాజు(పాడేరు) 405, బాబూరావు(పాయకరావుపేట)656, టీ నరసింహం(జగ్గంపేట)789, పద్మజ్యోతి(తిరువూరు)265, కే పార్థసారథి(పెనమలూరు)177, మల్లాడి విష్ణు(వైజాగ్సెంట్రల్)738, టీఆర్ఎస్కు చెందిన కే తారకరామారావు(సిరిసిల్ల) 171 ఓట్లతో గెలుపొందారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications