వెయ్యిలోపు ఓట్లతో గెలిచింది వీరే
హైదరాబాద్: బహుముఖ పోటీల కారణంగా ఓట్లు బాగా చీలిపోయి 20 మంది అభ్యర్ధులు వెయ్యిలోపు స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. వారి వివరాలు... పీఆర్పీకి చెందిన ఎస్ కృష్ణారెడ్డి(నెల్లూరు సిటీ) 90 ఓట్లు, వై రవి(వైజాగ్ ఈస్ట్)190, టీడీపీకి చెందిన వేణుగోపాలాచారి(ముధోల్) 183, జైపాల్యాదవ్(కల్వకుర్తి)597, ఎస్ సోమా(ఆరకు)618, జే వెంకటరమణ(కైకలూరు) 974, బ్రహ్మయ్య(అవనిగడ్డ) 417, మీనాక్షినాయుడు(ఆదోని)256, పీ కేశవ్(ఉరవకొండ)242, కాంగ్రెస్కు చెందిన పొన్నాల లక్ష్మయ్య(జనగాం) 236, కాంతారావు(పినపాక)349, అప్పలనాయుడు(నెల్లిమర)597, డీ శ్రీనివాస్(వైజాగ్సౌత్) 341, బీ బాలరాజు(పాడేరు) 405, బాబూరావు(పాయకరావుపేట)656, టీ నరసింహం(జగ్గంపేట)789, పద్మజ్యోతి(తిరువూరు)265, కే పార్థసారథి(పెనమలూరు)177, మల్లాడి విష్ణు(వైజాగ్సెంట్రల్)738, టీఆర్ఎస్కు చెందిన కే తారకరామారావు(సిరిసిల్ల) 171 ఓట్లతో గెలుపొందారు.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications