రాష్ట్రపతికి ఎస్పీ మద్దతు లేఖ

ఎస్పీకి 23 మంది లోకసభ సభ్యులున్నారు. మరో ఇద్దరు స్వతంత్రుల మద్దతు కూడా ఎస్పీకి ఉంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీతో ఎస్పీ పొత్తు కుదుర్చుకోలేకపోయింది. ఆర్జెడీ, ఎల్జెపిలతో కలిసి ఎస్పీ నాలుగో కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేసింది. తాము ప్రతిపక్షంలో కూర్చోవడానికి సిద్దంగా ఉన్నామని ములాయం సింగ్ సోమవారం మైన్పూర్ లో చెప్పారు. కొత్త ప్రభుత్వాన్ని తాము బలపరుస్తామని అమర్ సింగ్ తర్వాత చెప్పారు.
రెండు రోజుల క్రితం తాను, ములాయం సింగ్ ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలవడానికి వెళ్లామని, తమకు మద్దతివ్వాలని మన్మోహన్ తమను అడిగారని, నిన్న సోమవారం కూడా ప్రధాని తమ మద్దతు కోరారని ఆయన చెప్పారు.
More From
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications