వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బస్టాండ్‌లో 36 లక్షల చోరీ

By Staff
|
Google Oneindia TeluguNews

భీమవరం: బంగారంతో వెళుతున్న వ్యక్తిని ఏమార్చి చోరీ చేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగింది. నర్సాపురం రాజేంద్ర జ్యువెలరీ దుకాణానికి చెందిన ఓ వ్యక్తి భీమవరంలో బంగారం తీసుకుని నర్సాపురం వెళ్లేందుకు బస్టాండ్‌ కు వచ్చాడు. ఓ వ్యక్తి అతన్ని ఏమార్చి 36 లక్షల రూపాయల బంగారంతో పరారయ్యాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X