విజయశాంతికి చేదు అనుభవం

మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ నాయకత్వంలో తెరాస కార్యకర్తలు కొంత మంది విజయశాంతి, హరీష్ రావులకు ప్రశ్నల వర్షం కురిపించారు. నవాజ్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వడాన్ని వారు నిరసించారు. పార్టీ టిక్కెట్ల పంపకంలో పార్టీ నాయకత్వం అనుసరించిన వద్ధతి వల్లనే పార్టీ ఓడిపోయిందని వారన్నారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో విజయశాంతి, హరీష్ రావు ముక్తసరిగా మాట్లాడి వెళ్లిపోయారు. మాజీ శాసనసభ్యుడు దుబ్బాక రామలింగారెడ్డి తదితరులు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా అసమ్మతి వాదులు వినలేదు. విజయశాంతి, హరీష్ రావు వెళ్లిపోగానే గొడవ సద్దమణగింది.
More From
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications