చిరుపై నాన్ బెయిలబుల్ వారంట్

హైకోర్టు ఉత్తర్వులను, పోలీసు చట్టాల ఉల్లంఘన, ప్రజలకు అసౌకర్యం కలిగించారని పేర్కొం టూ పోలీసులు చిరంజీవిపై కేసు నమోదు చేశారు. ఆయనతోసహా మొత్తం10మంది ఈ కేసులో నిందితులుగా వున్నారు. చిరంజీవి మినహామిగిలిన ఆ పార్టీ నేతలు పోలీసుస్టేషన్లో హాజరై స్టేషన్ బెయిల్ పొందారు. కాగా చిరంజీవి హాజరుకాకపోవటం తో పోలీసులు పైకోర్టులో అభియోగపత్రం ఇటీవల దాఖలు చేశారు. ఈ మేరకు మెజ్రిస్టేట్ వెంకటేశ్వర్లు నాయక్ చిరంజీవిపై ఎన్ బీడబ్ల్యు జారీచేశారు. ఈ కేసును జూన్ 19కి వాయిదా వేశారు.
More From
-
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications