ఆసీస్ లో భారత విద్యార్థుల ఆగ్రహం
మెల్బోర్న్: తమపై పెరుగుతున్న దాడుల పట్ల ఆస్ట్రేలియాలోని భారత విద్యార్థులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. ఒక విద్యార్థిని కత్తులతో పొడవటం, మరో విద్యార్థిపై పెట్రోల్ బాంబు విసరడం వంటి సంఘటనలతో భారత విద్యార్థులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాడులను నిరసిస్తూ మెల్బోర్న్ లో ప్రదర్శనలు నిర్వహిస్తామని తమకు ఎడతెరిపి లేకుండా మెయిల్స్ వస్తున్నాయని భారత విద్యార్థి సంఘాల సమాఖ్య (ఎఫ్ ఐఎస్ ఎ) చెబుతోంది.
అటువంటి ప్రదర్శనలు నిర్వహించడం తొందరపాటు అవుతుందని, భారత విద్యార్థుల పరిస్థితిపై భారత, ఆస్ట్రేలియా అధికారులు చర్చలు జరుపుతున్నారని సమాఖ్యం అధ్యక్షుడు గౌతం గుప్తా అన్నారు. ఈ సమయంలో బాధితుల ఆరోగ్యం ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. తనకు గత రాత్రి 300 కాల్స్ వచ్చాయని, వాటిలో 200 కాల్స్ ప్రదర్శనలు నిర్వహిస్తామని చెప్పడానికి వచ్చాయని ఆయన చెప్పారు. అయితే భారత సమాజం ఈ సమయంలో సంయమనం పాటించాలని ఆయన కోరారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications