నేటి నుంచి లోక్ సభ సమావేశాలు

గురువారం రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ పార్లమెంటులోని ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. శనివారం సమావేశమైన ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ రాష్ట్రపతి ప్రసంగాన్ని ఖరారు చేసింది. ఈ ప్రసంగంలో సంక్షేమ పథకాలను బలోపేతం చేయడానికి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి తన ప్రభుత్వం తీసుకోనున్న చర్యలపై ప్రధానంగా దృష్టిసారించినట్టు చెబుతున్నారు. ఈ ప్రసంగంలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాల విధానాలు, వాగ్దానాలకు అనుగుణంగా రానున్న సంవత్సర కాలానికి ప్రభుత్వ అజెండాను ఆవిష్కరిస్తారు.
More From
-
కాంగ్రెస్కు పాకిస్తాన్ సాయం? మలుపు తిరిగిన అస్సాం రాజకీయం -
Lockdown: ఇవాళ రాత్రి నుంచే కర్ఫ్యూ, ప్రభుత్వం సంచలన నిర్ణయం! -
ప్రపంచంలోనే అత్యధిక సైన్యం కలిగిన దేశాలు ఇవే.. మారిన లెక్కలు.. -
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల!












Click it and Unblock the Notifications