నేటి నుంచి లోక్ సభ సమావేశాలు

గురువారం రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ పార్లమెంటులోని ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. శనివారం సమావేశమైన ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ రాష్ట్రపతి ప్రసంగాన్ని ఖరారు చేసింది. ఈ ప్రసంగంలో సంక్షేమ పథకాలను బలోపేతం చేయడానికి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి తన ప్రభుత్వం తీసుకోనున్న చర్యలపై ప్రధానంగా దృష్టిసారించినట్టు చెబుతున్నారు. ఈ ప్రసంగంలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాల విధానాలు, వాగ్దానాలకు అనుగుణంగా రానున్న సంవత్సర కాలానికి ప్రభుత్వ అజెండాను ఆవిష్కరిస్తారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications