కాంగ్రెస్ తో జేపీ కుమ్మక్కు: టీడీపీ
హైదరాబాద్: తెలుగుదేశం కంటే కాంగ్రెస్ మెరుగని సర్టిఫికెట్లు ఇవ్వడం ద్వారా ఆ పార్టీతో జయప్రకాష్ నారాయణ కుమ్ముక్కు అప్పుడే మొదలైందని...ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విమర్శించారు. అలాగే ఆ పార్టీ ఎలా మెరుగో నిరూపించడానికి ఆయన బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. మాటల్లో నిరంతరం నీతి సూత్రాలు వల్లించే లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ఆచరణలో దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఆరోపించింది. ఈ విషయమై ఆయన టీడీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
అలాగే 'ధన రాజకీయాలకు వ్యతిరేకమని చెప్పే జయప్రకాష్ కార్పొరేట్ విద్యాసంస్థ అధిపతిగా ఉన్న లావు రత్తయ్యలో ఏ సత్తా చూసి మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థిగా నిలిపింది? విద్యారంగం కార్పొరేట్పరం కావడంతో పేదలు, మధ్యతరగతి ప్రజలు నష్టపోతున్నారని...ఈ పరిస్థితులపై తాను పోరాడతానని ప్రకటించిన జేపీ ఇప్పుడాపని చేయగలరా' అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమంటూ అవే రాజకీయాలను ప్రోత్సహించే కాంగ్రెస్ ప్రభుత్వంలో జాతీయ సలహామండలి సభ్యునిగా పనిచేశారని విమర్శించారు.
-
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఆ నలుగురు ఎమ్మెల్యేలపై వేటు తప్పదు, ముహూర్తం ఫిక్స్..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్..











Click it and Unblock the Notifications