స్పీకరు పదవికి టీడీపి పోటీ

కిరణ్ కుమార్ రెడ్డిని స్పీకర్ పదవికి ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి రోశయ్య తెదేపా అధినేత చంద్రబాబుకు ఫోన్ద్వారా సమాచారం అందించినట్లు జనార్దన్రెడ్డి తెలిపారు. దీనిపై తమ నిర్ణయాన్ని అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలతో చర్చించి వెల్లడిస్తామని తెలిపారు. ఆనవాయితీ ప్రకారం ప్రొటెం స్పీకర్ పదవిని సీనియర్ అయిన అశోక్ గజపతిరాజుకు ఇవ్వకుండా జేసీకి కేటాయించడాన్ని నాగం తప్పుబట్టారు.
కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ అయితే కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగాను, తెలుగుదేశం పార్టీ సభ్యుల పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరించే అవకాశాలున్నాయని చంద్రబాబు ఈ పదవికి పోటీ పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. పైగా గత ఐదేళ్ళుగా ప్రభుత్వ చీఫ్ విప్ గా వ్యవహరించిన కిరణ్ కమార్ రెడ్డి అడుగడుగునా టిడిపి సభ్యులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అడ్డుపడ్డారు. ఈ క్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి కాకుండా మరెవ్వరినైనా స్పీకర్ అభ్యర్థిగా ప్రకటిస్తే టిడిపికి అభ్యంతరం ఉండకపోయేది. ఈ నేపథ్యంతో ఈ సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టిడిపి సీనియర్ ఎమ్మెల్యేలతో చర్చించి అశోక్ గజపతిరాజును బరిలో దింపాలని నిర్ణయించారని తెలుస్తోంది.
-
ప్రతిపక్షాలకు ఆయుధంగా పుట్టా మహేష్ డ్రగ్స్ వ్యవహారం.. చంద్రబాబు సంచలన నిర్ణయం! -
డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్కు స్టేషన్ బెయిల్ మంజూరు.. -
మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్ .. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్కు డ్రగ్స్ పాజిటివ్! -
మండే ఎండల వేళ అకాల వర్షాలు, 23వ తేదీ వరకు - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్...!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే'











Click it and Unblock the Notifications