ప్రమాణం చేయని పరిటాల సునీత
హైదరాబాద్: ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయకుండానే అసెంబ్లీ నుంచి పరిటాల సునీత వెనుదిరిగారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం నుంచి ఎన్నికైన సునీత..ప్రొటెం స్పీకర్ జేసీ దివాకర్ రెడ్డి సమక్షంలో ప్రమాణం చేయడం ఇష్టంలేకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ప్రమాణానికి పేరు పిలవగానే సునీత అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు. రేపు స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన భర్త పరిటాల రవి హత్య వెనుక జెసి దివాకర్ రెడ్డి హస్తం ఉందని పరిటాల అనుచరులు గట్టిగా నమ్ముతున్నారు.
More From
-
హైదరాబాద్ లో ఆ ఫ్లైఓవర్ సంగతి తేల్చండి.. !! -
ఆ జిల్లాల్లో 40డిగ్రీల ఉష్ణోగ్రతలు.. ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చిన ఐఎండీ! -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
వాళ్లు 11 మంది ఉన్నా 1100 మంది ఉన్నట్టు - పవన్ కీలక వ్యాఖ్యలు..!! -
హైదరాబాద్ కు మరో మణిహారం..దేశంలోనే రెండో నెట్ఫ్లిక్స్ ఆఫీస్ ప్రారంభం.. ఎప్పుడంటే! -
"బీరు"తో పాటు బాటిల్ లోపలే స్టఫ్.. బిత్తరపోయిన మందుబాబు !! -
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
విజయవాడలో పోలీసులపై గన్ తో కాల్పులు, వరంగల్ వ్యక్తి అరెస్ట్ -
మాటలతో, మూటలతో ఎన్నికల్లో గెలిచేవాళ్లం కాదు - సీఎం రేవంత్ రెడ్డి -
హైదరాబాదీ మటన్ దాల్చా.. ఇలా చేస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారు! -
మూడు ముళ్లు బంధంతో ఒక్కటైన "అల్లు శిరీష్ - నైనికా"..! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!!












Click it and Unblock the Notifications