వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
స్పీకర్ గా మహిళ: రాష్ట్రపతి ప్రశంస
ఉగ్రవాదం, హింసను అరికట్టేందుకు చట్టం తీసుకొస్తామన్నారు. దేశ అంతర్గత భద్రత దృష్ట్యా పౌరులందరికీ ప్రభుత్వం బహుళ ప్రయోజనాల గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు.రిటైర్డ్ సైనిక ఉద్యోగులకు ఒకే ర్యాంకు, ఒకే పింఛన్పై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని భారత్ కు తీసుకొచ్చేందుకు ఆయా దేశాలతో చర్చిస్తామన్నారు. అభివృద్ధికి మరన్ని సంస్కరణలు చేయాలని ఆమె ప్రభుత్వానికి సూచించారు. పేదలందిరీ తిండి, బట్ట, గృహవసతి కల్పించడానికి కృషి చేస్తామన్నారు.
Comments
Story first published: Thursday, June 4, 2009, 12:29 [IST]