స్పీకర్ గా మహిళ: రాష్ట్రపతి ప్రశంస

ఉగ్రవాదం, హింసను అరికట్టేందుకు చట్టం తీసుకొస్తామన్నారు. దేశ అంతర్గత భద్రత దృష్ట్యా పౌరులందరికీ ప్రభుత్వం బహుళ ప్రయోజనాల గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు.రిటైర్డ్ సైనిక ఉద్యోగులకు ఒకే ర్యాంకు, ఒకే పింఛన్పై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని భారత్ కు తీసుకొచ్చేందుకు ఆయా దేశాలతో చర్చిస్తామన్నారు. అభివృద్ధికి మరన్ని సంస్కరణలు చేయాలని ఆమె ప్రభుత్వానికి సూచించారు. పేదలందిరీ తిండి, బట్ట, గృహవసతి కల్పించడానికి కృషి చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications