స్పీకర్ గా మహిళ: రాష్ట్రపతి ప్రశంస

ఉగ్రవాదం, హింసను అరికట్టేందుకు చట్టం తీసుకొస్తామన్నారు. దేశ అంతర్గత భద్రత దృష్ట్యా పౌరులందరికీ ప్రభుత్వం బహుళ ప్రయోజనాల గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు.రిటైర్డ్ సైనిక ఉద్యోగులకు ఒకే ర్యాంకు, ఒకే పింఛన్పై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని భారత్ కు తీసుకొచ్చేందుకు ఆయా దేశాలతో చర్చిస్తామన్నారు. అభివృద్ధికి మరన్ని సంస్కరణలు చేయాలని ఆమె ప్రభుత్వానికి సూచించారు. పేదలందిరీ తిండి, బట్ట, గృహవసతి కల్పించడానికి కృషి చేస్తామన్నారు.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications