తీవ్రవాదానికి గిరిజనులు దూరం: సిఎం

గిరిజనులందరికీ చివరి ఎకరాను కూడా పంపిణీ చేస్తామని, రుణాలు ఇప్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. గిరిజనులు కాఫీ, రబ్బరు తోటలు వేయడానికి తాము వెసులుబాటు కల్పిస్తున్నామని, అందుకు తగిన ఆర్థిక సాయం కూడా అందిస్తున్నామని, దాని వల్ల గిరిజనుల ఆదాయ వనరులు పెరుగుతాయని ఆయన చెప్పారు. పర్యావరణానికి ఇబ్బంది ఏ మాత్రం లేకుండా చూస్తున్నామని ఆయన చెప్పారు. గిరిజనుల సమస్యలకు కాంగ్రెసు పాలనలోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన చెప్పారు. మేధావుల ఆలోచనలను తాము పరిగణనలోకి తీసుకుంటామని, అయితే మేధావులు గిరిజనులకు మేలు చేసే విధంగా వ్యవహరించడం మంచిదని ఆయన అన్నారు. గిరిజనులకు అన్ని మేళ్లు జరిగేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.
More From
-
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !!












Click it and Unblock the Notifications