అసెంబ్లీ ఉప సభాపతిగా మనోహర్

నాదెండ్ల మనోహర్ గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం నుంచి శాసనసభకు రెండో సారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కుమారుడు. 2004లో శాసనసభ్యుడిగా ఆయన తొలిసారి ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కు సన్నిహితంగా ఉంటూ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాలు పంచుకుంటున్నారు. గుంటూరు జిల్లా నుంచి డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన రెండో నాయకుడు నాదెండ్ల మనోహర్. గతంలో గుంటూరు జిల్లా వేమూరుకు చెందిన ఆలపాటి ధర్మారావు డిప్యూటీ స్పీకరుగా పని చేశారు.
More From
-
తెలంగాణలో ఎన్డీఏ కూటమి, పొత్తుల పై తేల్చేసిన బీజేపీ..!! -
ఏపీ, తెలంగాణాను కలిపే ఆ జాతీయ రహదారిపై 15 రోజులపాటు నో టోల్ ఫీ -
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
అదే జరిగితే.. హన్మకొండ చౌరస్తాలో ఉరి వేసుకుంటానన్న మాజీ అసెంబ్లీ స్పీకర్ -
కాంగ్రెస్కు పాకిస్తాన్ సాయం? మలుపు తిరిగిన అస్సాం రాజకీయం -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్ పరిశ్రమపై భారం! -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే!












Click it and Unblock the Notifications