బెలిజ్ అమెరికా రాయబారిగా హైదరాబాదీ
వాషింగ్టన్: హైదరాబాదుకు చెందిన ఇండియన్-అమెరికన్ వినయ్ కె తుమ్మలపల్లిని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా శుక్రవారం బెలిజ్ రాయబారిగా నియమించారు. అధ్యక్ష ఎన్నికల్లో తుమ్మలపల్లి ఒబామా ప్రచారం కోసం 50 వేల డాలర్ల నిధులు సేకరించారు. మెకానికల్ ఇంజినీర్ అయిన తుమ్మలపల్లి 1974లో అమెరికాకు వచ్చారు.
ఆయన ఎంఎఎం ఇన్ కార్పోరేషన్ లో పని చేస్తూ వస్తున్నారు. దీనికి ముందు తుమ్మలపల్లి మిత్సూయి అడ్వాన్స్ డ్ మీడియా ఇన్ కార్పోరేషన్ లో జనరల్ మేనేజర్ గా పనిచేశారు. ఆయనకు 31 ఏళ్ల సర్వీసు ఉంది. తుమ్మలపల్లి కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ లో బిఎస్ చేశారు. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్చు చేశారు.
More From
-
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర..












Click it and Unblock the Notifications