బెంగుళూర్ లో నలుగురికి స్వైన్ ఫ్లూ
న్యూఢిల్లీ: న్యూజెర్సీ నుంచి బెంగుళూర్ కు వచ్చిన నలుగురికి స్వైన్ వ్యాధి సోకినట్లు సమాచారం. వీరిలో తల్లీ కూతుళ్లు ఉన్నారు. దీంతో భారత్ లో స్వైన్ ఫ్లూ వ్యాధి సోకిన వారి సంఖ్య 20కి చేరుకుంది. ఇదిలా ఉంటే చెన్నైలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వైద్య పరీక్షల్లో వారి వ్యాధి నిర్ధారణ జరగాల్సి ఉంది.
స్వైన్ ఫ్లూ వ్యాధి నివారణకు అన్ని చర్యలూ తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఈ వ్యాధి బయటి నుంచి వచ్చినవారికే ఉంటోందని, దేశంలో వ్యాప్తి చెందడం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ అన్నారు.
More From
-
హోటల్ యజమానులకు గుడ్ న్యూస్.. సబ్సిడీలతో సర్కార్ బంపర్ ఆఫర్! -
భారత్ వృద్ధికి రూ.2 లక్షల కోట్లు..కరణ్ అదానీ కీలక వ్యాఖ్యలు -
దేశవ్యాప్తంగా మహిళల ఆర్థిక సాధికారత.. స్వాభిమాన్ విస్తరణతో అదానీ ఫౌండేషన్ కొత్త మిషన్ -
T20 world cup లో తెలివి తక్కువ జట్టు అదే-ఇండియా నాకౌట్ ఛాన్స్ మిస్ ? -
ట్రంప్కు తలనొప్పి.. పుతిన్కు పండగ!: భారత్, చైనాకు రష్యానే దిక్కు! -
‘బ్లాక్’ దందా: గ్యాస్ సిలిండర్ కావాలంటే రూ. 3,000 నుంచి రూ. 5,000 ఇవ్వాల్సిందే ! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు












Click it and Unblock the Notifications