బెంగుళూర్ లో నలుగురికి స్వైన్ ఫ్లూ
న్యూఢిల్లీ: న్యూజెర్సీ నుంచి బెంగుళూర్ కు వచ్చిన నలుగురికి స్వైన్ వ్యాధి సోకినట్లు సమాచారం. వీరిలో తల్లీ కూతుళ్లు ఉన్నారు. దీంతో భారత్ లో స్వైన్ ఫ్లూ వ్యాధి సోకిన వారి సంఖ్య 20కి చేరుకుంది. ఇదిలా ఉంటే చెన్నైలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వైద్య పరీక్షల్లో వారి వ్యాధి నిర్ధారణ జరగాల్సి ఉంది.
స్వైన్ ఫ్లూ వ్యాధి నివారణకు అన్ని చర్యలూ తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఈ వ్యాధి బయటి నుంచి వచ్చినవారికే ఉంటోందని, దేశంలో వ్యాప్తి చెందడం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ అన్నారు.
More From
-
CSK vs RCB: ఓటమికి కారణమెవరంటే ? నిజాయితీగా చెప్పేసిన రుతురాజ్..! -
"యుద్ధం వేళ.. భారత్ లో కలిసేందుకు ఆ దేశం రెడీ" -
Lockdown: ఇవాళ రాత్రి నుంచే కర్ఫ్యూ, ప్రభుత్వం సంచలన నిర్ణయం! -
ప్రపంచంలోనే అత్యధిక సైన్యం కలిగిన దేశాలు ఇవే.. మారిన లెక్కలు.. -
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!!












Click it and Unblock the Notifications