జూనియర్ వైద్యుల సమ్మె విరమణ
హైదరాబాద్: తమపై జరిగిన దాడికి నిరసనగా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి జానియర్ డాక్టర్లు శనివారం నాలుగో రోజు కూడా సమ్మె చేశారు. తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీ రాతపూర్వకంగా కావాలని వారు పట్టుబడుతున్నారు. రాతపూర్వకమైన హామీ ఇస్తేనే సమ్మె విరమిస్తామని వారు చెబుతున్నారు. అయితే ఎట్టకేలకు వారు సమ్మెను విరమించుకున్నారు.
ఓ గర్భిణి మృతి సందర్భంగా డాక్టర్లపై బాధితురాలి బంధువులు దాడి చేశారు. ఇందుకు నిరసనగా డాక్టర్లు సమ్మెకు దిగారు. వారికి సీనియర్ వైద్యులు కూడా మద్దతు ప్రకటించారు. రాస్తారోకోలు చేశారు. నిందితులను అరెస్టు చేసేవరకు సమ్మె విరమించేదిలేదని వారు స్పష్టం చేశారు. రోగులకు తీవ్ర ఇబ్బందులు కలగటంతో పోలీసులు రంగంలోకి దిగి డాక్టర్లపై దాడికి పాల్పడిన వారిలో ముగ్గురిని అరెస్టు చేశారు. దీంతో సమ్మె విరమించేందుకు డాక్టర్లు సూత్రప్రాయంగా అంగీకరించారు.
More From
-
హైదరాబాద్ కు మరో మణిహారం..దేశంలోనే రెండో నెట్ఫ్లిక్స్ ఆఫీస్ ప్రారంభం.. ఎప్పుడంటే! -
హైదరాబాద్ లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్.. కొత్త ప్రపంచంలోకి వెళ్లిన ఫీలింగ్.. -
విజయవాడలో పోలీసులపై గన్ తో కాల్పులు, వరంగల్ వ్యక్తి అరెస్ట్ -
ఆ జిల్లాల్లో 40డిగ్రీల ఉష్ణోగ్రతలు.. ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చిన ఐఎండీ! -
హైదరాబాద్ కు తలమానికంగా మరో రైల్వే స్టేషన్ రెడీ అన్న కేంద్రమంత్రి -
మాటలతో, మూటలతో ఎన్నికల్లో గెలిచేవాళ్లం కాదు - సీఎం రేవంత్ రెడ్డి -
హైదరాబాద్ లో ఆ ఫ్లైఓవర్ సంగతి తేల్చండి.. !! -
ఉచిత బస్సు ప్రయాణం చేసేవారికి ఆర్టీసీ మరో శుభవార్త! -
"హైదరాబాద్"లో నీటి సరఫరా బంద్.. ఎప్పుడు ? ఎక్కడెక్కడంటే ? ? -
హైదరాబాదీ మటన్ దాల్చా.. ఇలా చేస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారు! -
మూడు ముళ్లు బంధంతో ఒక్కటైన "అల్లు శిరీష్ - నైనికా"..! -
ఆశలు ఆవిరి చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications