తాలిబన్లను అంతం చేస్తాం: జర్దారీ
ఇస్లామాబాద్: తాలిబన్లను అంతం చేసి తీరుతామని పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ అన్నారు. పాకిస్తాన్ తన సార్వభౌమాధికారం కోసం తాలిబన్లపై దాడులు చేస్తోందని ఆయన చెప్పారు. తాము సార్వభౌమత్వం కోసం పోరాటం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తాలిబన్లతో పోరాటంలో తాము విజయం సాధిస్తామని ఒక టెలివిజన్ చానెల్ ఇంటర్వ్యూలో ఆయన అన్నారు.
తాలిబన్లు అమాయక ప్రజల శత్రువులని, ప్రజలను భయబ్రాంతులకు లోను చేసి దేశ వ్యవస్థలను నియంత్రణలోకి తీసుకోవాలని తాలిబన్లు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.
More From
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications