నన్ను చంపడానికి కుట్ర: కెసీఅర్
హైదరాబాదు: మీడియాకు దూరంగా ఉంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు పార్టీ సమావేశంలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. తనను హత్య చేయడానికి సమైక్యవాదులు కుట్రపన్నారని చంద్రశేఖర రావు ఆరోపించారు. తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. తనను హత్య చేసి తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ కోసం తల నరుక్కుంటానన్నారు. టిక్కెట్ల పంపిణీలో ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదన్నారు. వైఎస్ కి అమ్ముడుపోయినవారిని బహిష్కరించామని ఆయన చెప్పారు.
More From
-
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..!












Click it and Unblock the Notifications