Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

18న వైఎస్ ఢిల్లీ ప్రయాణం

YS Rajasekhar Reddy
హైదరాబాద్‌: ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఈ నెల 18న ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ ను కడప, చిత్తూరు జిల్లాల పర్యటనకు ఆహ్వానించేందుకు ఆయన ఢిల్లీ వెళుతున్నారు. అలాగే మన రాష్ట్రంలోని ఏడు సాగునీటి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలని ఈ సందర్భంగా ప్రధానిని సీఎం కోరనున్నారు. తిరుపతిలో ప్రధాని మన్మోహన్ సింగ్ అనేక కార్యక్రమాల్లో పాల్గొనవలసి ఉంది. ఇక మీదట ఏ కార్యక్రమాన్నైనా తిరుపతి నుంచే ప్రారంభిస్తామని సిఎం రాజశేఖరరెడ్డి ఇదివరకే స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+