తిరుపతిలో మరో మెడికల్ కాలేజి
హైదరాబాద్: తిరుపతిలోని స్విమ్స్ ఆధ్వర్యంలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి మరో వైద్య కళాశాల ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు టీటీడీ ఛైర్మన్ ఆదికేశవులు నాయుడు తెలిపారు. బుధవారం ముఖ్యమంత్రి స్విమ్స్ సమీక్ష జరిపారు. ఇందుకోసం తొలివిడతగా రూ.60 కోట్లు విడుదలకు టీటీడీ ఆమోదం తెలిపింది. 150 ఎకరాల్లో వైద్య కళాశాలతో పాటు, శంకరనేత్రాలయ ఆధ్వర్యంలో కంటి ఆస్పత్రి నిర్మాణం ఏర్పాటు చేయనున్నట్లు చైర్మన్ పేర్కొన్నారు. అలాగే తిరుమలలో వీఐపీల దర్శన సమయాన్ని తగ్గించనున్నట్లు తెలిపారు. సామాన్య భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆయన చెప్పారు.
More From
-
దానం నాగేందర్కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
వృద్దులు, 12 ఏళ్లలోపు పిల్లలకు టీటీడీ ముఖ్య గమనిక -
ఈ నెల 30 నుంచి తిరుమలలో -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్"












Click it and Unblock the Notifications