మీడియాపై కెసీఅర్ కొడుకు లొల్లి

విజయశాంతి, హరీశ్ రావుల తర్వాత..తాజాగా మీడియాపై ఆయన విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ కుట్రలకు బలికావద్దని, సమస్యలు ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలని, పత్రికలకు ఎక్కవద్దని పార్టీ నేతలకు హితవు పలికారు. ఎలుకలు ఉంటే ఇల్లు తగులబెట్టుకోరని, అలాగే సమస్యలు ఉంటే ఉద్యమాన్ని నాశనం చేసుకోవడం సరికాదని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు వైఎస్ విసిరిన వలలో పడినవారే..ప్రస్తుతం ఆయన కనుసన్నల్లో అసమ్మతి నేతలుగా మారి టీఆర్ ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
More From
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications