మీడియాపై కెసీఅర్ కొడుకు లొల్లి

విజయశాంతి, హరీశ్ రావుల తర్వాత..తాజాగా మీడియాపై ఆయన విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ కుట్రలకు బలికావద్దని, సమస్యలు ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలని, పత్రికలకు ఎక్కవద్దని పార్టీ నేతలకు హితవు పలికారు. ఎలుకలు ఉంటే ఇల్లు తగులబెట్టుకోరని, అలాగే సమస్యలు ఉంటే ఉద్యమాన్ని నాశనం చేసుకోవడం సరికాదని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు వైఎస్ విసిరిన వలలో పడినవారే..ప్రస్తుతం ఆయన కనుసన్నల్లో అసమ్మతి నేతలుగా మారి టీఆర్ ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications