డిఎస్ ఎదుటే కార్యకర్తల ఘర్షణ
ఆదిలాబాద్: అదిలాబాద్ జిల్లా నిర్మల్లో పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జిల్లా కాంగ్రెసు కమిటీ (డీసీసీ) సమావేశం రాసాభాసగా మారింది. కుర్చీలు, రాళ్లతో కాంగ్రెస్ వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఎమ్మెల్సీ ప్రేంసాగర్, మాజీ పార్లమెంటు సభ్యుడు ఇంద్రకరణ్ రెడ్డి వర్గాలు బాహాబాహీకి దిగాయి.
ఎమ్మెల్సీ ప్రేంసాగర్ వాహనాన్ని ప్రత్యర్థి వర్గాలు ధ్వంసం చేశాయి. పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జి చేశారు.పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ నచ్చజెప్పినా కాంగ్రెసు కార్యకర్తలు వినలేదు. సభా వేదికపైనే రాళ్లు విసురుకునన్నారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications