చర్చలకు మావోయిస్టులు రెడీ
న్యూఢిల్లీ: తమ ఆపరేషన్ లో భాగంగా భద్రతా బలగాలు ప్రవేశించిన నేపథ్యంలో మావోయిస్టులు ప్రభుత్వంతో చర్చలకు సిద్ధపడ్డారు. భద్రతా బలగాల దాడులను ఆపి, చర్చలకు అధికారులు రావాలని మావోయిస్టులు ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం.
భద్రతా బలగాలు మావోయిస్టులు పెట్టిన మందుపాతరలను తొలగించుకుంటూ లాల్ గర్ కు చేరుకున్నాయి. మావోయిస్టుల మద్దతుతో గిరిజనులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. మందుపాతర పేల్చివేతలో ఇద్దరు భద్రతాధికారులు గాయపడ్డారు. గిరిజనులు రోడ్లను తవ్విపోశారు. వంతెనలను కూల్చారు. అభివృద్ధిని వామపక్ష ప్రభుత్వం సహించకపోవడం వల్లనే గిరిజనులు తిరుగుబాటు చేశారని మావోయిస్టు పోలిట్ బ్యూరో సభ్యుడు కోటేశ్వర రావు అన్నారు.
More From
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications