చర్చలకు మావోయిస్టులు రెడీ
న్యూఢిల్లీ: తమ ఆపరేషన్ లో భాగంగా భద్రతా బలగాలు ప్రవేశించిన నేపథ్యంలో మావోయిస్టులు ప్రభుత్వంతో చర్చలకు సిద్ధపడ్డారు. భద్రతా బలగాల దాడులను ఆపి, చర్చలకు అధికారులు రావాలని మావోయిస్టులు ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం.
భద్రతా బలగాలు మావోయిస్టులు పెట్టిన మందుపాతరలను తొలగించుకుంటూ లాల్ గర్ కు చేరుకున్నాయి. మావోయిస్టుల మద్దతుతో గిరిజనులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. మందుపాతర పేల్చివేతలో ఇద్దరు భద్రతాధికారులు గాయపడ్డారు. గిరిజనులు రోడ్లను తవ్విపోశారు. వంతెనలను కూల్చారు. అభివృద్ధిని వామపక్ష ప్రభుత్వం సహించకపోవడం వల్లనే గిరిజనులు తిరుగుబాటు చేశారని మావోయిస్టు పోలిట్ బ్యూరో సభ్యుడు కోటేశ్వర రావు అన్నారు.
More From
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications