ముంబైలో ఇంజినీర్ కు స్వైన్ ఫ్లూ
ముంబయి: ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న 36 ఏళ్ల ఇంజినీర్ కు స్వైన్ ఫ్లూ వ్యాధి సోకింది. మహారాష్ట్రలో ఇదే తొలి స్వైన్ ఫ్లూ కేసని అధికారులు శనివారం చెప్పారు. మధ్య అమెరికాలోని హొందురాస్ ను ఆయన ఇటీవల సందర్శించారు. ఈ సందర్భంగా స్వైన్ ఫ్లూ సోకినట్లు అనుమానిస్తున్నారు.
వైద్య పరీక్షల్లో ఆ ఇంజినీరుకు స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయిందని డాక్టర్ ప్రదీప్ అవాతే చెప్పారు. కస్తూర్బా ఆస్పత్రిలో అతనికి చికిత్స చేస్తున్నారు. ఆ ఇంజినీర్ జూన్ 8వ తేదీన హొందురాస్ కు వెళ్లి 15వ తేదీన భారత్ కు అమెరికాలోని న్యూజెర్సీ మీదుగా తిరిగి వచ్చాడు.
More From
-
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
తెలుగులో నిర్మాతలను పూర్తిగా ముంచేసిన టాప్-5 డిజాస్టర్లు -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు












Click it and Unblock the Notifications