వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భర్తకు నిప్పుపెట్టిన భార్య
గుంటూరు: భర్తపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టి హత్యాయత్నానికి పాల్పడిన ఓ భార్య ఉదంతం గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. సత్తెనపల్లిలోని నాగన్నకుంటకు చెందిన ఓ మహిళ తన భర్తపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టింది. ఈ ఉదంతంలో తీవ్ర గాయాలపాలైన బాధితుడిని ఆస్పత్రికి తరలించి వైద్యసహాయం అందిస్తున్నారు. ఇంకా వివరాలు అందవలసి ఉంది.
Comments
Story first published: Sunday, June 21, 2009, 14:35 [IST]