భర్తకు నిప్పుపెట్టిన భార్య

గుంటూరు: భర్తపై కిరోసిన్‌ పోసి నిప్పుపెట్టి హత్యాయత్నానికి పాల్పడిన ఓ భార్య ఉదంతం గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. సత్తెనపల్లిలోని నాగన్నకుంటకు చెందిన ఓ మహిళ తన భర్తపై కిరోసిన్‌ పోసి నిప్పుపెట్టింది. ఈ ఉదంతంలో తీవ్ర గాయాలపాలైన బాధితుడిని ఆస్పత్రికి తరలించి వైద్యసహాయం అందిస్తున్నారు. ఇంకా వివరాలు అందవలసి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+