వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భర్తకు నిప్పుపెట్టిన భార్య

By Staff
|
Google Oneindia TeluguNews

గుంటూరు: భర్తపై కిరోసిన్‌ పోసి నిప్పుపెట్టి హత్యాయత్నానికి పాల్పడిన ఓ భార్య ఉదంతం గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. సత్తెనపల్లిలోని నాగన్నకుంటకు చెందిన ఓ మహిళ తన భర్తపై కిరోసిన్‌ పోసి నిప్పుపెట్టింది. ఈ ఉదంతంలో తీవ్ర గాయాలపాలైన బాధితుడిని ఆస్పత్రికి తరలించి వైద్యసహాయం అందిస్తున్నారు. ఇంకా వివరాలు అందవలసి ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X